ముద్రగడ పద్మనాభంను కలిసిన జనసేన నేతలు

2630చూసినవారు
ముద్రగడ పద్మనాభంను కలిసిన జనసేన నేతలు
నర్సీపట్నంకు చెందిన జనసేన నేతలు, కాపు నేతలు మాజీమంత్రి వర్యులు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బుధవారం కిర్లంపూడిలో తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి వారిని జనసేన పార్టీలోకి రావాలని కోరారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన అల్పాహార విందును స్వీకరించి వారితో మాట మంతి కలపడం జరిగింది. వారిని కలవడం చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్