శ్రీశ్రీశ్రీ వైభవ వెంకటేశ్వరస్వామివారికి అభిషేకాలు

1072చూసినవారు
కాకినాడ సాంబమూర్తి నగర్ లో శ్రీశ్రీశ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి బుధవారం వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి మహాలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి తొలిత క్షీర అభిషేకాలు నిర్వహించారు. అభిషేకం అనంతరం నిజరూప దర్శనంలో భక్తులకు దర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్