పదో తరగతి లేక ఇంటర్మీడియట్ లో దూర విద్య ద్వారా అడ్మిషన్లు

76చూసినవారు
పదో తరగతి లేక ఇంటర్మీడియట్ లో దూర విద్య ద్వారా అడ్మిషన్లు
సంఘ మిత్ర హైస్కూల్ దూబచర్లలో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక దూర విద్యా విధానం ద్వారా పదవ తరగతి, ఇంటర్ వన్ సిట్టింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనట్లు స్కూల్ కోఆర్డినేటర్ అంబటి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చదువు మధ్యలో ఆగిపోయిన వారు, గృహిణులు, ఆటో డ్రైవర్లు వ్యవసాయ కూలీలు, పరిశ్రమల్లో పని చేసేవారు, ఉద్యోగ ఉన్నతి పొందే అన్ని వర్గాల వారు అవకాశాన్ని ఈనెల 30వ తారీఖులోపు వినియోగించుకోవాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్