కాకినాడ నగరంలో భారీ స్క్రీన్ ఏర్పాటు

2943చూసినవారు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సందర్భంగా కాకినాడ నగరంలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు తెలిపారు. కాకినాడలో సోమవారం అయన అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ దగ్గర కేసరపల్లి వద్ద కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం మహోత్సవం ప్రజలు చూసేందుకు కాకినాడ నగరంలో భారీ స్క్రీన్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్