క్రీస్తు మరణం త్యాగానికి ప్రతీక

2620చూసినవారు
కాకినాడ జగన్నాధపురం గలసెయింట్ ఆర్ఎంసి చర్చిలో శుక్రవారం కాకినాడలో గుడి ఫ్రైడే ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆర్ఎంసి చర్చిఫాదర్ సందేశాన్ని అందజేశారు. సిలువ మార్గం త్యాగానికి ప్రతీకని తెలిపారు. పాపుల రక్షణార్ధమై క్రీస్తు సిలువ మరణం పొంది త్యాగానికి ప్రతీకగా నిలిచారని అయన అన్నారు. అనంతరం శాంతి బోధనలతో ప్రపంచాన్ని ప్రభావితంచేసిన మహనీయుడు ఏసుక్రీస్తు అంటూ క్రైస్తవ సోదరులు నినదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్