కాకినాడ: అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి

60చూసినవారు
కాకినాడ: అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. 50 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్