కాకినాడ: సీబీఐకి చిక్కిన కాకినాడ కస్టమ్స్ అధికారులు

85చూసినవారు
కాకినాడ: సీబీఐకి చిక్కిన కాకినాడ కస్టమ్స్ అధికారులు
కాకినాడకి చెందిన శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి భరత్ నుంచి రూ. 3,18,200 లంచం తీసుకుంటుండగా పోర్టు కస్టమ్స్ సూపరిడెంట్ వై.శ్రీనివాస్ ను కాకినాడలో సోమవారం సాయంత్రం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూపరింటెండెంట్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోర్ట్ అసిస్టెంట్ కమిషనర్, ఇతర కస్టమ్ అధికారుల నుంచి రూ.27.74లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్