నాలుగు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు

85చూసినవారు
నాలుగు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు
కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో కోస్టల్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో గంటకు మూడు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేయగా వాటిని బుధవారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. అదేవిధంగా చెవి, ముక్కు, గొంతు ఓపిలలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు ఆడియో మీటర్లను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్