34 వ వార్డు మెజిస్టిక్ విధిలో భారీ అన్నదానం

80చూసినవారు
కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు ఆదేశాల మేరకు సోమవారం 34వ వార్డు నందుగల మెజిస్టిక్ వీధిలో శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారి నవరాత్రి మహోత్సవం సందర్భంగా రాంబాబు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 34 వార్డు ఇంచార్జ్ పొంగ బుజ్జి హాజరయ్యారు. వార్డు ప్రజలకు విగ్నేశ్వరుని ప్రసాదం అందరికీ అందించారు.

సంబంధిత పోస్ట్