రేపటి నిరసనను విజయవంతం చేయండి

59చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు, జిల్లా జేఏసీ నియోజవర్గాల ఇంచార్జ్ ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. బుధవారం కాకినాడ ఇంద్ర పాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్