రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం తోనే సాధ్యం

52చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం తోనే సాధ్యం
రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే వనమాడికొండబాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం అయన ఏటియొగ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. జరగనున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం బిజెపి కూటమి విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్