కరప: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం

62చూసినవారు
కరప: సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరం
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరమని కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి అన్నారు. సోమవారం కరప మండలం వలసపాకలలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి చేతుల మీదగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. నియోజకవర్గానికి చెందిన ముగ్గురుకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారిని చంద్రబాబు ఆదుకోవడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్