కొత్తపేట: ప్రజా ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

70చూసినవారు
కొత్తపేట: ప్రజా ప్రతినిధులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పంచాయతీ పరిపాలనపై అవగాహన పెంచుకుంటూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆత్రేయపురం ఎంపీడీవోబి. కె. ఎస్ ఎస్ వెంకట రామన్ పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయములో ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు రిఫ్రెషర్ శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్