లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వంటిపల్లి పాపారావు

69చూసినవారు
లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వంటిపల్లి పాపారావు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి నట్లు పారిశ్రామికవేత్త వంటిపల్లి పాపారావు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు గ్రామానికి చెందిన పాపారావు వారి తనయుడు మురళీకృష్ణ, కుటుంబ సభ్యులు లోకేష్ ను కలిసి శాలువాతో సత్కరించి, వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాన్ని బహుకరించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్