వైసీపీ నుంచి తోట త్రిమూర్తులను బహిష్కరించాలి: జవహర్

1923చూసినవారు
రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో జరిగిన శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి బహిష్కరించకపోతే దళితుల అణచివేతకు సీఎం జగన్ లైసెన్స్ ఇచ్చినట్లే అని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కె. ఎస్ జవహర్ పేర్కొన్నారు. మంగళవారం అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ కరువైందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్