అదనపు వసతి భవన సముదాయ ప్రారంభం

78చూసినవారు
మండపేటలో రాష్ట్ర పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన అదనపు వసతి భవన సముదాయాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, కౌన్సిలర్ మలసాని సీతా మహాలక్ష్మి, పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వై సింహాచలంలు శనివారం ప్రారంభించారు. కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ నిర్మాణాల ఉపయోగాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్