ఇళ్లను చుట్టు ముట్టిన వరద నీరు

78చూసినవారు
కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవులో బుధవారం పలు గృహాలను వరద నీరు ముంచెత్తింది. రేవులో ఉన్న ఆలయంతో పాటు గృహాలను వరద నీరు చుట్టుముట్టడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద మరింత పెరుగుతున్న నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై నెలలో వచ్చిన వరదతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, మళ్లీ వరద ముంచెత్తిందని స్థానికులు వాపోయారు.

సంబంధిత పోస్ట్