ఏప్రిల్, మేనెలల్లో ఆరు రోజులు యానాంలో మద్యం బంద్

1883చూసినవారు
ఏప్రిల్, మేనెలల్లో ఆరు రోజులు యానాంలో మద్యం బంద్
పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఏప్రిల్ 17 నుంచి 3 రోజుల పాటు కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో మద్యం దుకాణాలు మూసివేయాలని పుదుచ్చేరి స్టేట్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగానూ మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. మే 18న ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని మే 11 నుంచి 13 వరకు యానాంలో మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్