తండ్రి కోసం కుమారుడు ఎన్నికల ప్రచారం

566చూసినవారు
తండ్రి కోసం కుమారుడు ఎన్నికల ప్రచారం
నిడదవోలు పట్టణ 22వ వార్డు వైసీపీ కాలనీలో గడప గడపకు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. శ్రీనివాస్ నాయుడు కుమారుడు వరుణ్ సాయి మంగళవారం పాల్గొన్నారు. అనంతరం వార్డులో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మరలా గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్