త్రాగునీటి పైపు లైన్ ఏర్పాటులో సొమ్ములు వసూళ్ళు

593చూసినవారు
త్రాగునీటి పైపు లైన్ ఏర్పాటులో సొమ్ములు వసూళ్ళు
సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం వెనుక ఆక్రమిత ఇళ్ల నిర్మాణాలకు ఎన్నికల నిభంధనలను ఉల్లంఘిస్తూ స్థానిక వైసీపీ నాయకుడి ప్రమేయంతో త్రాగునీటి పైపు లైన్ ఏర్పాటు చేసిన విషయంలో సుమారు రూ. 65 వేలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే అనధికార కుళాయిలు ఏర్పాటులో చర్యలు తీసుకోవాలిసిన మునిసిపల్ అధికారులు మౌనం దాల్చడం వెనుక పలు అనుమానాలకు దారితీస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్