సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం వెనుక ఆక్రమిత ఇళ్ల నిర్మాణాలకు ఎన్నికల నిభంధనలను ఉల్లంఘిస్తూ స్థానిక వైసీపీ నాయకుడి ప్రమేయంతో త్రాగునీటి పైపు లైన్ ఏర్పాటు చేసిన విషయంలో సుమారు రూ. 65 వేలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే అనధికార కుళాయిలు ఏర్పాటులో చర్యలు తీసుకోవాలిసిన మునిసిపల్ అధికారులు మౌనం దాల్చడం వెనుక పలు అనుమానాలకు దారితీస్తుంది.