సామర్లకోటలో ఆశీల పేరుతో దోపిడీ

76చూసినవారు
సామర్లకోటలో ఆశీల పేరుతో దోపిడీ
చవితి ఉత్సవాలు సందర్భంగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిని ఆశీల పాటదారు సిబ్బంది దోపిడీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 50 నుంచి రూ. 150 వరకు వారి వద్ద వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వ్యాపారులను వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఇటువంటి వారిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని శనివారం పలువురు వ్యాపారులు మీడియా ఎదుట కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్