పిఠాపురం: పవన్‌తో మోదీ సరదా సంభాషణ

74చూసినవారు
పిఠాపురం: పవన్‌తో మోదీ సరదా సంభాషణ
దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గురువారం ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్ సరదాగా మాట్లాడుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం ఆహార్యాన్ని చూసిన మోదీ.. హిమాలయాలకు వెళుతున్నారా పవన్‌..? అని ప్రశ్నించారు. ఎన్డీయే నేతలంతా చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్