న్యాయం చేయాలని వృద్ధురాలి ఆందోళన

52చూసినవారు
న్యాయం చేయాలని వృద్ధురాలి ఆందోళన
తనకు గల పంట భూమిని, నివాసాన్ని బంధువులే ఆక్రమించుకుని బయటకు గెంటి వేశారని తనకు న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసం వద్ద మంగళవారం ఆందోళన చేసింది. మల్లాం పరిసర గ్రామంలో ఉన్న 11. 11 ఎకరాల పంటపొలాన్ని ఆక్రమించుకున్నారని పిఠాపురం మండలం మల్లాం గ్రామానికి చెందిన వృద్ధురాలు కుంపట్ల మణిరత్నం తన మేనకోడలితో కలిసి పవన్ నివాసం వద్దకు వచ్చి కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేసింది.

సంబంధిత పోస్ట్