పిఠాపురం నియోజకవర్గ గొల్లప్రోలు పట్టణంలో మంగళవారం ఉమ్మడి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు సీఎం జగన్ కు జరిగిన రాయి ఘటనపై స్పందించారు. జగన్ కోడి కత్తి డ్రామా లాగా మరో డ్రామా ప్రయత్నించేందుకు రాయి డ్రామా మొదలు పెట్టాడని, జనసేన, టిడిపి, బిజెపి కూటమి అధికారంలోకి రాగానే రాయితో కొట్టిన వ్యక్తిని పట్టుకుని తీరుతామన్నారు.