పేటీఎంకు కేంద్రం షాక్

83చూసినవారు
పేటీఎంకు కేంద్రం షాక్
ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్ పేటీఎంకు కేంద్రం షాక్ ఇచ్చింది. పేటీఎంకు సంబంధించిన రూ. 50 కోట్ల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. పేటీఎం మాతృ సంస్థ One 97 కమ్యూనికేషన్స్.. చైనా యాజమాన్యంతో లింకప్ అయి ఉందని పేటీఎం పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కాగా ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్