వైసిపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

57చూసినవారు
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గ్రామాల్లో, వార్డుల్లో పర్యటించి వైసిపి గెలుపుకు కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్