వైసీపీలోకి కొనసాగుతున్న వలసర పరంపర

554చూసినవారు
వైసీపీలోకి కొనసాగుతున్న వలసర పరంపర
వైసీపీలో వలసల పరంపర కొనసాగుతుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల నుండి బీసీ,ఎస్సీ సామాజికవర్గాల సంఘం నాయకులు కుండల సాయి కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు. వైసీపీ అభ్యర్థులకు అండగా కార్యకర్తకు అంటూ గెలుపులో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్