రాజమండ్రి నగరంలో రసవత్తరంగా ఎన్నికల పోరు

567చూసినవారు
రాజమండ్రి నగరంలో రసవత్తరంగా ఎన్నికల పోరు
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి నగరం నియోజకవర్గంలో 2009 నుండి 2019 వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఒక్కోసారి గెలుపొందాయి. రాజమండ్రి నగరం నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి మార్గాని భరత్‌రామ్‌ (బీసీ), టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు, కాంగ్రెస్ నుండి బోడ లక్ష్మి వెంకట ప్రసన్న పోటీ పడుతున్నారు. మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్