మోడీ నిర్ణయాలు ఫెయిల్యూర్: గిడుగు రుద్రరాజు

64చూసినవారు
దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయాలు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాయని రాజమండ్రి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. శనివారం రాజమండ్రిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వ హయంలో దేశం ప్రగతి సాధించలేదని ఆరోపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు రాలేదని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్