రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలి

68చూసినవారు
రాజమండ్రిలోని 14వ వార్డులో సోమవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీనివాస్, సిటీ నియోజకవర్గ జనసేన అధ్యక్షులు అనుశ్రీ సత్యనారాయణ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా అనగతొక్కారని ఆరోపించారు. గాడి తప్పిన రాష్ట్ర అభివృద్ధిని మరలా పరుగులు పెట్టించాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్