7న రాజమండ్రికి ప్రధాని మోదీ

5106చూసినవారు
7న రాజమండ్రికి ప్రధాని మోదీ
ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల‌ ప్రచారం నిర్వహించనున్నారు. దీంట్లో భాగంగా ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ గురువారం విడుదల చేశారు. ఈనెల‌ 7 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు. పురందేశ్వరికి మద్దతుగా ఆరోజు సాయంత్రం 3. 30 గంటలకు రాజమండ్రి రూరల్ పరిధిలోని వేమగిరి సభలో మోదీ ప్రసంగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్