'గాజు గ్లాస్' గుర్తు జనసేనకు కేటాయించలేదు

544చూసినవారు
'గాజు గ్లాస్' గుర్తుపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ 'గాజు గ్లాస్' గుర్తు కావాలంటూ మా పార్టీ వేసిన కేసు కోర్టులో కొట్టి వేసారు కానీ అది జనసేనకు కేటాయించలేదని అన్నారు. కానీ కొన్ని మీడియా సంస్థలు కోర్ట్ చెప్పింది వక్రీకరించి వార్తలు ప్రచురించాయన్నారు. 'గాజు గ్లాస్' గుర్తు కోసం మళ్ళీ అప్పీల్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్