ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అనర్ధాలు: మాజీ ఎంపీ భరత్

52చూసినవారు
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని అనర్థాలే జరుగుతున్నాయని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బుధవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 రోజుల కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. మోసపూరిత హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్