వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా బాల త్రిపుర సుందరీ అమ్మవారు

64చూసినవారు
వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా బాల త్రిపుర సుందరీ అమ్మవారు
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరంలో వేంచేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరీ అమ్మవారు 5వ రోజు సోమవారం వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్