వేమగిరిలో పింఛన్లు పంపిణీ

83చూసినవారు
వేమగిరిలో పింఛన్లు పంపిణీ
కడియం మండలం వేమగిరి సచివాలయం-1 పరిధిలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీడీవో రత్నకుమారి సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పింఛన్ల కార్యక్రమాన్ని అందరి సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం నాటికి పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్