వాహనాల పేర్లను నమోదుచేయాలి: కలెక్టర్

85చూసినవారు
ప్రభుత్వ ఉచిత ఇసుక ర్యాంపుల ద్వారా ఇసుక రవాణా చేసే వాహనాల పేర్లను తప్పనిసరిగా అధికారులు నమోదుచేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె జిల్లా స్థాయి ఇసుక కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు ఇసుకను అందించడంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్