రాజమండ్రి రూరల్: జనవరి 15 వరకు జన సురక్షా కార్యక్రమం

60చూసినవారు
రాజమండ్రి రూరల్: జనవరి 15 వరకు జన సురక్షా కార్యక్రమం
కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ఆర్ధిక సేవల విభాగం వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ స్థాయి జన సురక్షా కార్యక్రమం అక్టోబరు 15 నుంచి 2025 జనవరి 15 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె గ్రామ స్థాయి జన సురక్షా కార్యక్రమం గోడప్రతికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్