30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి

1564చూసినవారు
రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో 30 పడకల ఆసుపత్రికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశీనేని నాని, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, జక్కంపూడి గణేష్ మొదలైన వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్