కేంద్ర బలగాలతో కవాతు నిర్వహణ

1068చూసినవారు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోరుకొండ మండలంలోని పలు గ్రామాల్లో కేంద్ర బలగాలతో కవాతు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఆనంద్ మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్