ఏపీ సెట్ నిర్వహణపై వీసీ సమీక్ష

74చూసినవారు
ఏపీ సెట్ నిర్వహణపై వీసీ సమీక్ష
ఏపీ సెట్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగాలని చీఫ్ సూపరింటెండెంట్స్‌తో వీసీ ఆచార్య పద్మరాజు అన్నారు. రాజనగరంలోని నన్నయ్య యూనివర్సిటీ వద్ద ఏపీ సెట్ నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28న ఏపీ సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తూ. గో జిల్లా పరిధిలో 7 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్