శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం పై అవినీతి ఆరోపణ

2258చూసినవారు
రామచంద్రపురం మండలం దాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇ ఓ తారకేశ్వరరావును వైసిపీ నాయకులు శుక్రవారం నిలదీశారు. నూతన రధం తయారీ కోసం దాతలు నుంచి సుమారు 2కోట్ల రూపాయలు సేకరించి సుమారు కోటి రూపాయలుతో నాణ్యత లేని కలపను కొనుగోలు చేసి రధంను తయారు చేయడంతో ఏడాది పూర్తికాకుండా రధం పగుళ్ళు పడటం అవినీతిని బట్టబయలు చేసిందని వైసిపి నాయకులు దొంగ శ్రీధర్ ఆరోపణ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్