వైభవంగా ద్రాక్షారామ భీమేశ్వరుని రధోత్సవం

1525చూసినవారు
రామచంద్రపురం మండలం దాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ అమ్మ వారి, స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను పూలతో సుందరీకరించబడిన రధం పై ఉంచి రధోత్సవం నిర్వహించారు. ద్రాక్షారామ, వెలంపాలెం, అన్నాయిపేట గ్రామాల మీదుగా వేగాయమ్మపేట గ్రామంలోని ఆస్థాన మండపం వరకు రధోత్సవం సాగింది. ఆలయ ధర్మకర్తలు, ఇవో తారకేశ్వరరావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్