ప్రజలు కాచి చల్లార్చిన నీరు త్రాగాలి

62చూసినవారు
రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శిరీష దేవి బుధవారం చింతూరు అధికారిక పర్యటనలో కార్యక్రమానికి వెళుతూ మార్గ మధ్యలోని తులసిపాకాలు సమీపంలో రోడ్డుపై ఉన్న గిరిజన మహిళాలతో కాసేపు ముచ్చట్టించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వర్ష కాలం కావున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ముఖ్యంగా మరగబెట్టి కాచిన మంచి నీరు త్రాగలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు విజయ బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్