రంపచోడవరం: ఐ.టి.డి.ఏ గ్రీవెన్స్‌కు 43 అర్జీలు

53చూసినవారు
రంపచోడవరం: ఐ.టి.డి.ఏ గ్రీవెన్స్‌కు 43 అర్జీలు
రంపచోడవరం ఐ.టి.డి.ఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 43 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఆఫీసర్ సింహాచలం, సబ్ కలెక్టర్ కల్పశ్రీలు అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడే పరిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా గిరిజనులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పలు గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మించాలని, పక్కా గృహాలు నిర్మించాలని కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్