పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు

57చూసినవారు
పీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు
మారేడుమిల్లి మండలంలోని బొదులూరు, మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రాజెక్ట్ అధికారి గురువారం ఆకస్మికంగా పర్యటించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రంపచోడవరం ప్రాజెక్టు అధికారి సూరజ్ గానోరే మాట్లాడుతూ ఈ సంవత్సరం మలేరియా జ్వరాలు ప్రబలకుండా గ్రామములో ప్రతి ఇంటికి మలేరియా ఫీవర్లు సర్వే చేయాలని, ప్రతి ఇంటికి మలేరియా దోమలు నివారణ కొరకు మలేరియా స్ప్రింగ్ చేయించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్