జనసేన పార్టీకి రాష్ట్ర మాజీ ఆర్డబ్ల్యూఎస్ చైర్మన్ బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. బుధవారం రాత్రి రాజోలు నియోజకవర్గం పరిధిలోని మలికిపురం మ
ండలం మలికిపురంలో ఆయన మాట్లాడుతూ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో
జనసేన నుండి పోటీ చేసే అవకాశం వస్తుందని భావించానన్నారు. గత రెండు ఎన్నికల్లో తాను స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమిపాలయ్యానని, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.