కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన

80చూసినవారు
రాజోలు నియోజకవర్గంలో ఆక్వా రంగంపై ఆధారపడిన రైతుల సమస్యలను, తొలగించిన చెరువులను సాగు చేసుకునే విధంగా అనుమతులను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ఆక్వా రైతులు ఫిర్యాదు చేశారు. ఆక్వా చెరువుల తొలగింపుపై రాజోలు నియోజకవర్గంలో అంతర్వేది తీర ప్రాంతాలకు చెందిన ఆక్వా రైతులు కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. సర్పంచ్ పోతురాజు కిషోర్ తో రైతులు ఆందోళన చేశారు.

సంబంధిత పోస్ట్