కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

80చూసినవారు
కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనకు మాజీ ఎమ్మెల్యే మద్దతు
మలికిపురం మండలకేంద్రంలోని ఎంవీఎన్ డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు యాజమాన్యం జీతాలు ఇవ్వకపోవడంతో గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల నిరసనకు శుక్రవారం రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మద్దతు తెలిపారు. వెంటనే కళాశాల యాజమాన్యం స్పందించి కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్