మలికిపురం: ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే

63చూసినవారు
మలికిపురం మండలం రామరాజులంక పరిధిలోని పెద్దతిప్ప గ్రామంలో సోమవారం శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం స్థానిక నాయకులు ఎమ్మెల్యేను సత్కరించారు.

సంబంధిత పోస్ట్