గణేష్ నిమజ్జనోత్సవాలను పరిశీలించిన ఎమ్మెల్యే

60చూసినవారు
వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని సోమవారం రాజోలులో గోదావరి నది చెంతన జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవాలను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం పరిశీలించారు. సందర్భంగా పలుచోట్ల విగ్నేశ్వరస్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం వినాయకుని నిమజ్జనోత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్